HYD: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న కవిత

ABN , First Publish Date - 2022-02-17T15:50:05+05:30 IST

నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఉదయం దర్శించుకున్నారు.

HYD: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న కవిత

హైదరబాద్: నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  అమ్మవారికి బంగారు ఆభరణాలను కవిత సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన మృత్యుంజయ హోమం, ప్రత్యేక పూజలలో మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. 


Updated Date - 2022-02-17T15:50:05+05:30 IST