జలసౌధలో జీఆర్ఎంబీ ఉపసంఘం సమావేశం
ABN , First Publish Date - 2021-10-10T17:24:03+05:30 IST
జలసౌధలో జీఆర్ఎంబీ ఉపసంఘం సమావేశం ప్రారంభమైంది. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బి.పి.పాండే నేతృత్వంలో భేటీ జరుగుతోంది.
హైదరాబాద్: జలసౌధలో జీఆర్ఎంబీ ఉపసంఘం సమావేశం ప్రారంభమైంది. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బి.పి.పాండే నేతృత్వంలో భేటీ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చ జరుగనుంది. పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు అధీనంలోకి తీసుకోవడంపై సమావేశంలో చర్చించనున్నారు.