Hyderabad: ప్రైవేటు ట్రావెల్స్పై ఆర్టీఏ దాడులు
ABN , First Publish Date - 2021-10-11T13:32:34+05:30 IST
నగరంలోని పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్గురోడ్డు వద్ద ప్రైవైట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు.
హైదరాబాద్: నగరంలోని పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్గురోడ్డు వద్ద ప్రైవైట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఐదు బస్సులపై అధికారులు కేసు నమోదు చేశారు. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి.