నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2021-01-26T12:48:13+05:30 IST

నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది.

నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు

హైదరాబాద్‌: నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై జాతీయజెండాను ఆవిష్కరించనున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు, అధికారులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. 

Updated Date - 2021-01-26T12:48:13+05:30 IST