హైదరాబాద్లో Americaకు చెందిన కాల్అవే Golf సంస్థ పెట్టుబడులు
ABN , First Publish Date - 2022-05-12T19:30:08+05:30 IST
Hyderabad: నగరంలో అమెరికాకు చెందిన కాల్అవే గోల్ఫ్ సంస్థ పెట్టుబడులు పెట్టింది.
Hyderabad: నగరంలో Americaకు చెందిన కాల్అవే గోల్ఫ్ సంస్థ పెట్టుబడులు పెట్టింది. రూ. 150 కోట్లతో అతిపెద్ద డిజిటెక్ కేంద్రం ఏర్పాటు చేసింది. రాయదుర్గం నాలెడ్జ్ సెంటర్లో ఈ కార్యాలయాన్ని మంత్రి KTR ప్రారంభించారు. సంస్థ ద్వారా సుమారు 300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సంస్థ ఎండి మనీష్ గులేరియా, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.