హైదరాబాద్ జగద్గిరిగుట్టలో దారుణ హత్య
ABN , First Publish Date - 2021-11-26T00:01:46+05:30 IST
గద్గిరిగుట్ట పరిధి దావుద్ బస్తీలో దారుణం జరిగింది. శ్రీహరి (30) అనే వ్యక్తిని గుర్తుతెలియని హత్య చేసి పరారయ్యారు. గత జూన్ నెలలో...
హైదరాబాద్: జగద్గిరిగుట్ట పరిధి దావుద్ బస్తీలో దారుణం జరిగింది. శ్రీహరి (30) అనే వ్యక్తిని గుర్తుతెలియని హత్య చేసి పరారయ్యారు. గత జూన్ నెలలో జావేద్ను శ్రీహరి హత్య చేశారు. ఆ కక్షలు నేపథ్యంలోనే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురు అనుమానితులను విచారించేందుకు సిద్ధమవుతున్నారు.