GHMCలో పలువురు జోనల్ కమిషనర్ల బదిలీ

ABN , First Publish Date - 2021-10-27T17:56:00+05:30 IST

జీహెచ్ఎంసీలో పలువుర జోనల్ కమిషనర్లను బదిలీ అయ్యారు. బుధవారం ఉదయం ప్రభుత్వం ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేసింది.

GHMCలో పలువురు జోనల్ కమిషనర్ల బదిలీ

హైదరాబాద్: జీహెచ్ఎంసీలో పలువుర జోనల్ కమిషనర్లను బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా రవికిరణ్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా ప్రియాంక అల, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా మమత, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా పంకజ, నల్గొండ మున్సిపల్ కమిషనర్‌గా ఉపేందర్ రెడ్డిలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2021-10-27T17:56:00+05:30 IST