ఉదయం 6.30 నుంచి 9.30 వరకు బస్పాస్ కౌంటర్లు
ABN , First Publish Date - 2021-05-16T16:56:22+05:30 IST
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా గ్రేటర్లో ...
హైదరాబాద్ సిటీ : ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా గ్రేటర్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సిటీబస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 6.30 నుంచి 9.30 వరకు బస్పాస్ కౌంటర్లు పనిచేస్తాయన్నారు. లాక్డౌన్తో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందని, అయినా పలు రద్దీరూట్లలో బస్సులు నడుపుతున్నామని తెలిపారు.