గోల్కొండ అమ్మవారి తొట్టెల ఊరేగింపులో పాల్గొన్న మంత్రులు

ABN , First Publish Date - 2021-07-11T18:25:02+05:30 IST

భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. లంగర్ హౌజ్‌లో గోల్కొండ అమ్మవారి తొట్టెల ఊరేగింపులో

గోల్కొండ అమ్మవారి తొట్టెల ఊరేగింపులో పాల్గొన్న మంత్రులు

హైదరాబాద్: భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. లంగర్ హౌజ్‌లో గోల్కొండ అమ్మవారి తొట్టెల ఊరేగింపులో మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని బోనాల జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ 2014 తెలంగాణ వచ్చిన తర్వాత బోనాల పండుగ జరుగుతోందని అన్నారు.  భాగ్యనగరంలోని అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేశామని చెప్పారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ బోనాలు జరుపుకోవాలని మంత్రి తలసాని సూచించారు. 

Updated Date - 2021-07-11T18:25:02+05:30 IST