ఆయాకార్ భవన్ వద్ద రైతు సంఘాల ధర్నా

ABN , First Publish Date - 2020-09-25T17:02:11+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆయాకార్ భవన్ వద్ద శుక్రవారం నిరసనకు దిగారు.

ఆయాకార్ భవన్ వద్ద రైతు సంఘాల ధర్నా

హైదరాబాద్: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆయాకార్ భవన్ వద్ద శుక్రవారం నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే రైతు సంఘాల నిరసనకు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T17:02:11+05:30 IST