అక్రమంగా ఎర్ర మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-13T23:33:59+05:30 IST

అక్రమంగా ఎర్ర మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

అక్రమంగా ఎర్ర మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్: ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా ఎర్ర మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 19 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 13 టిప్పర్లు, ఒక హిటాచీ, 12 మొబైల్స్‌ను సీజ్ చేశారు. జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని తిమ్మాయిపల్లి శివారులో అక్రమంగా ఎర్ర మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు 


Updated Date - 2020-07-13T23:33:59+05:30 IST