ముగిసిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల పోలింగ్‌

ABN , First Publish Date - 2021-10-31T01:08:25+05:30 IST

ముగిసిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల పోలింగ్‌

ముగిసిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్‌ : హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. ఉదయం 7 గంటల పోలింగ్‌ మొదలవగా.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. పోలింగ్‌ గడువు ముగిసే వరకు పలువురు ఓటర్లు కేంద్రాల్లో బారులు తీరారు. క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉన్నది. సాయంత్రం 5 గంటల వరకే 76.26శాతం పోలింగ్‌ నమోదైంది. 

Updated Date - 2021-10-31T01:08:25+05:30 IST