బీజేపీ కార్పొరేటర్‌కు భారీ జరిమానా

ABN , First Publish Date - 2021-08-22T02:09:09+05:30 IST

అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు కార్పొరేటర్‌కు జీహెచ్‌ఎంసీ

బీజేపీ కార్పొరేటర్‌కు భారీ జరిమానా

హైదరాబాద్‌: అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు కార్పొరేటర్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు భారీ జరిమానా విధించారు. రామంతపూర్ బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణికి రూ. 80వేల జరిమానాను అధికారులు విధించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆశీర్వాద యాత్ర సందర్భంగా నగరంలో అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో భారీగా జరిమానాను విధించారు. 

Updated Date - 2021-08-22T02:09:09+05:30 IST