హెటిరోలో భారీగా నగదు గుర్తింపు
ABN , First Publish Date - 2021-10-09T01:36:24+05:30 IST
హెటిరో డ్రగ్స్ కేసులో భారీగా నగదును గుర్తించారు. మోతినగర్
హైదరాబాద్: హెటిరో డ్రగ్స్ కేసులో భారీగా నగదును గుర్తించారు. మోతినగర్ రాగా రెసిడెన్సీలో హెటిరో డ్రగ్స్కు సంబంధించిన నగదును గుర్తించారు. సుమారు 200 కోట్ల మేర నగదును అధికారులు గుర్తించారు. ఈ నగదును కోఠి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్కు తరలిస్తున్నారు. నాలుగు వాహనాల్లో నగదును తరలిస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ నగదును తరలించారు.