మోదీకి స్వాగతం పలికిన మనోహర్రెడ్డి
ABN , First Publish Date - 2022-05-27T07:25:44+05:30 IST
హైదరాబాద్కు గురువారం విచ్చేసిన ప్రధాని నరేంద్రమోదీకి బేగంపేట విమా నాశ్రయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మునుగోడు ఇన్చార్జి గంగిడి మనోహర్రెడ్డి స్వాగతం పలికారు.
చౌటుప్పల్ టౌన్, మే 26: హైదరాబాద్కు గురువారం విచ్చేసిన ప్రధాని నరేంద్రమోదీకి బేగంపేట విమా నాశ్రయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మునుగోడు ఇన్చార్జి గంగిడి మనోహర్రెడ్డి స్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలకడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని ఆయన అన్నారు.