మోదీకి స్వాగతం పలికిన మనోహర్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-27T07:25:44+05:30 IST

హైదరాబాద్‌కు గురువారం విచ్చేసిన ప్రధాని నరేంద్రమోదీకి బేగంపేట విమా నాశ్రయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మునుగోడు ఇన్‌చార్జి గంగిడి మనోహర్‌రెడ్డి స్వాగతం పలికారు.

మోదీకి స్వాగతం పలికిన మనోహర్‌రెడ్డి
బేగంపేట విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలుకుతున్న గంగిడి మనోహర్‌రెడ్డి

చౌటుప్పల్‌ టౌన్‌, మే 26: హైదరాబాద్‌కు గురువారం విచ్చేసిన ప్రధాని నరేంద్రమోదీకి బేగంపేట విమా నాశ్రయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మునుగోడు ఇన్‌చార్జి గంగిడి మనోహర్‌రెడ్డి స్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలకడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని ఆయన అన్నారు.




Updated Date - 2022-05-27T07:25:44+05:30 IST