మహామృత్యుంజయ హోమం
ABN , First Publish Date - 2020-12-02T05:36:09+05:30 IST
మహామృత్యుంజయ హోమం
మేడ్చల్ రూరల్: మేడ్చల్ మండలం రాజబొల్లారం గ్రామం లో శ్రీ దుర్గా లక్ష్మీ సరస్వతీ ఆలయంలో లోకశాంతికి మంగళవారం మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో హోమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తిరుమల మనోహర ఆచార్య తదితరులు పాల్గొన్నారు.