హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 26 వరకు కరోనా కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-16T01:18:12+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 26 వరకు కరోనా కర్ఫ్యూ

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 26 వరకు కరోనా కర్ఫ్యూ

సిమ్లా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విధించిన 'కరోనా కర్ఫ్యూ'ను మే 26 ఉదయం 6 గంటల వరకు పొడిగించింది. వివాహానికి గరిష్టంగా 20 మంది హాజరు కావడానికి విధించిన ఆంక్షలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా జిల్లా న్యాయాధికారులు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మంగళ, శుక్రవారాల్లో షాపులను మూడు గంటలు తెరవడానికి అనుమతిస్తారు.

Updated Date - 2021-05-16T01:18:12+05:30 IST