విద్యతో పాటు వైద్యానికి అధిక ప్రాధాన్యత: మంత్రి అవంతి

ABN , First Publish Date - 2021-08-14T01:37:45+05:30 IST

విద్యతో పాటు వైద్యానికి అధిక ప్రాధాన్యత: మంత్రి అవంతి

విద్యతో పాటు వైద్యానికి అధిక ప్రాధాన్యత: మంత్రి అవంతి

గుంటూరు: విద్యతో పాటు వైద్యానికి ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. అనకాపల్లి మెడికల్ కాలేజీ ఏర్పాటును ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాని మంత్రి అవంతి విమర్శించారు. కేజీహెచ్, విమ్స్ ఆసుపత్రులను విస్తరిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.

Updated Date - 2021-08-14T01:37:45+05:30 IST