హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
ABN , First Publish Date - 2020-05-30T10:09:46+05:30 IST
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే్షకుమార్ తొలగింపు విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని
సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలి
జిల్లా నాయకుల డిమాండ్
అనంతపురం, మే29: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే్షకుమార్ తొలగింపు విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పుపై వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు.