గర్భిణి మృతిపై హైకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2021-05-17T17:42:15+05:30 IST

హైదరాబాద్: హైదరాబాద్ మల్లాపూర్‌కు చెందిన పావని అనే గర్భిణి మృతి కేసుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

గర్భిణి మృతిపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: హైదరాబాద్ మల్లాపూర్‌కు చెందిన పావని అనే గర్భిణి మృతి కేసుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు ఆస్పత్రులు తిరిగినా ఎక్కడ హాస్పిటల్‌లో చేర్చుకోలేదు. దీంతో సరైన సమయంలో చికిత్స అందించక పోవడంతో నాలుగు రోజులు క్రితం పావని మృతి చెందింది. తల్లి కూతురును వేరు చేస్తే కానీ దహనం చేయబోమని నిర్వాహకులు తేల్చి చెప్పారు. గర్భిణి మృతిపై పూర్తి విచారణ చేసి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2021-05-17T17:42:15+05:30 IST