జస్టిస్‌ మొహంతాకు హైకోర్టు నివాళి

ABN , First Publish Date - 2020-10-02T07:11:30+05:30 IST

ఉమ్మడి హైకోర్టులో బాధ్యతలు నిర్వర్తించి, ఇటీవల కన్నుమూసిన జస్టిస్‌ అశుతోష్‌ మొహంతాకు రాష్ట్ర హైకోర్టు ఘనంగా నివాళులర్పించింది...

జస్టిస్‌ మొహంతాకు హైకోర్టు నివాళి

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి హైకోర్టులో బాధ్యతలు నిర్వర్తించి, ఇటీవల కన్నుమూసిన జస్టిస్‌ అశుతోష్‌ మొహంతాకు రాష్ట్ర హైకోర్టు ఘనంగా నివాళులర్పించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలో గురువారం సాయంత్రం న్యాయమూర్తులు, న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. జస్టిస్‌ మొహంతా న్యాయవ్యవస్థకు అందించిన సేవలను శ్లాఘించారు. 

Updated Date - 2020-10-02T07:11:30+05:30 IST