నాదెండ్ల బ్రహ్మానికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2020-09-16T19:14:12+05:30 IST

అమరావతి: తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మానికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

నాదెండ్ల బ్రహ్మానికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

అమరావతి: తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మానికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాలుగు రోజుల క్రితం గుడివాడ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ఒక వ్యక్తి పిర్యాదుతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టాల్సిన అవసమేంటని హైకోర్టు పోలీసులను ప్రశించింది. నాదెండ్ల బ్రహ్మాన్ని అరెస్ట్ చేయకుండా కేసు విచారణ చేసుకోవచ్చని హైకోర్టు పోలీసులకు సూచించింది.

Updated Date - 2020-09-16T19:14:12+05:30 IST