మహేష్ బ్యాంక్ చైర్మన్పై హైకోర్ట్ సీరియస్
ABN , First Publish Date - 2021-11-13T01:42:36+05:30 IST
మహేష్ బ్యాంక్ చైర్మన్, డైరెక్టర్లపై తెలంగాణ హైకోర్ట్
హైదరాబాద్: మహేష్ బ్యాంక్ చైర్మన్, డైరెక్టర్లపై తెలంగాణ హైకోర్ట్ సీరియస్ అయింది. మహేష్ బ్యాంక్ చైర్మన్పై కంటెంప్ట్ పిటిషన్ను జస్టిస్ నవీన్రావు బెంచ్ అడ్మిట్ చేసింది. రమేష్ బాంగ్తో పాటు డైరెక్టర్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని కోర్టు నోటీసులు పంపింది. ఈ నెల 26న కోర్టుకు హాజరుకావాలని చైర్మన్తో పాటు ముగ్గురు డైరెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.