నేటి నుంచి అన్ని కోర్టుల్లోనూ ఆన్లైన్ విచారణ
ABN , First Publish Date - 2020-07-14T08:34:39+05:30 IST
నేటి నుంచి అన్ని కోర్టుల్లోనూ ఆన్లైన్ విచారణ
అమరావతి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు, ఏపీ న్యాయసేవాధికార సంస్థ, హైకోర్టు న్యాయసేవాధికార సంస్థ కమిటీ, మధ్యవర్తిత్వ కేంద్రంతో పాటు హైకోర్టు ఆధీనంలోని అన్ని దిగువ కోర్టుల్లో మంగళవారం నుంచి ఆగస్టు 3 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టనున్నారు.