ఆయుర్వేద ఔషధం పేరుతో.. వెయ్యికోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్!

ABN , First Publish Date - 2020-08-10T23:51:47+05:30 IST

ఆయుర్వేద ఔషధాల పేరిట రూ.1000 కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్ చేశారు.

ఆయుర్వేద ఔషధం పేరుతో.. వెయ్యికోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్!

ముంబై: ఆయుర్వేద ఔషధాల పేరిట రూ.1000 కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్ చేశారు. అయితే దీన్ని మహారాష్ట్ర అధికారులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం వెల్లడించారు. వెదురు బొంగుల్లో హెరాయిన్ నింపి, ఆయుర్వేద ఔషధం అపి స్మగ్లర్లు చెప్పినట్లు తెలుస్తోంది. అఫ్ఘానిస్తాన్ నుంచి ఈ మాదకద్రవ్యాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం. మొత్తమ్మీద 191 కేజీల హెరాయిన్‌ను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-08-10T23:51:47+05:30 IST