ఆదిత్యుని దర్శించుకున్న హీరో పూరీ ఆకాష్
ABN , First Publish Date - 2020-11-30T05:10:06+05:30 IST
అరస వల్లి సూర్యనారాయణస్వా మిని దర్శకుడు పూరీ జగ న్నాఽథ్ కుమారుడు, హీరో ఆకాష్ పూరీ, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశం కర్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నా రు.
గుజరాతీపేట:అరస వల్లి సూర్యనారాయణస్వా మిని దర్శకుడు పూరీ జగ న్నాఽథ్ కుమారుడు, హీరో ఆకాష్ పూరీ, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశం కర్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నా రు. వీరిని ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ వేదమంత్రాలతో ఆశీర్వ దించారు. ఈవో హరిసూర్యప్ర కాష్ ఆదిత్యుని జ్ఞాపికను అందజేశారు. స్వామికి రూ.3,76,600 ఆదాయం లభించిందని ఈవో తెలి పారు. అలాగే ఓ అజ్ఞాత భక్తుడు 64గ్రాముల బంగారాన్ని అందజేసినట్టు చెప్పారు.