కరోనా సమయంలో పేదలకు సాయం
ABN , First Publish Date - 2021-06-21T05:14:42+05:30 IST
పట్టణంలోని పీపుల్స్ రీసో ర్స్ ఎంపర్మెంట్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఆహార పొట్లాలు, మాస్కులు పం పిణీ చేశారు.
జమ్మలమడుగు రూరల్, జూన్ 20: పట్టణంలోని పీపుల్స్ రీసో ర్స్ ఎంపర్మెంట్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఆహార పొట్లాలు, మాస్కులు పం పిణీ చేశారు. కరోనా సమయంలో పేదలకు సహాయం అందించడ మే సమాజ సేవ అని ఆ సంస్థ అధ్యక్షుడు గడికోట రత్నం తెలిపా రు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ సమయంలో పేదలు పనులు లేక ఇబ్బంది పడుతున్నారని ఇలాంటి సమయంలో వారికి సాయమందించాలన్న లక్ష్యంతో సంస్థ కృషి చేసిందన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్జ్ఞాన, విజయకుమార్ పాల్గొన్నారు.