కరోనా సమయంలో పేదలకు సాయం

ABN , First Publish Date - 2021-06-21T05:14:42+05:30 IST

పట్టణంలోని పీపుల్స్‌ రీసో ర్స్‌ ఎంపర్‌మెంట్‌ సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఆహార పొట్లాలు, మాస్కులు పం పిణీ చేశారు.

కరోనా సమయంలో పేదలకు సాయం
పేదలకు ఆహార పొట్లాలు, మాస్కులు పం పిణీ

జమ్మలమడుగు రూరల్‌, జూన్‌ 20:  పట్టణంలోని   పీపుల్స్‌ రీసో ర్స్‌ ఎంపర్‌మెంట్‌ సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఆహార పొట్లాలు, మాస్కులు పం పిణీ చేశారు. కరోనా సమయంలో పేదలకు సహాయం అందించడ మే సమాజ సేవ అని ఆ సంస్థ అధ్యక్షుడు గడికోట రత్నం తెలిపా రు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ సమయంలో పేదలు పనులు లేక ఇబ్బంది పడుతున్నారని ఇలాంటి సమయంలో వారికి సాయమందించాలన్న లక్ష్యంతో సంస్థ కృషి చేసిందన్నారు.  కార్యక్రమంలో ఎన్‌ఎస్‌జ్ఞాన, విజయకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:14:42+05:30 IST