వరద బాధితులకు సాయం

ABN , First Publish Date - 2020-10-20T06:45:15+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు19: ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలకు నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం ఉచితం గా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని

వరద బాధితులకు సాయం

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు19: ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలకు నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం ఉచితం గా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్‌ పామాయిల్‌, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ఉచి తంగా ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జీవో జారీ చేసింది.

Updated Date - 2020-10-20T06:45:15+05:30 IST