వరద బాధితుల్ని ఆదుకోండి: లోకేశ్
ABN , First Publish Date - 2020-10-01T08:05:55+05:30 IST
వైసీపీ నాయకులు బురదరాజకీయాలు మాని.. వరద బాధితులను ఆదుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు...
వైసీపీ నాయకులు బురదరాజకీయాలు మాని.. వరద బాధితులను ఆదుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. కంద, పసుపు, పత్తి, మినుము, అరటి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పంట నష్టాల అంచనా నివేదికలను త్వరగా పూర్తిచేసి రైతులకు పరిహారం అందించాలని బుధవారంఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.