కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-11-14T01:43:20+05:30 IST

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా

కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం

కరీంనగర్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. గంగాధర, లక్ష్మి దేవీపల్లిలో వర్షానికి ధాన్యం కొట్టుకు పోయింది. ఐకేపీ సెంటర్లలోకి వర్షం నీరు చేరింది. వర్షం పడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-11-14T01:43:20+05:30 IST