విద్యుత్శాఖకు ‘నివర్’ నష్టం రూ.1.13 కోట్లు
ABN , First Publish Date - 2020-11-29T05:28:42+05:30 IST
నివర్ తుపాను వల్ల జిల్లాలో విద్యుత్ శా ఖకు రూ.1.13కోట్లు నష్టం వాటిల్లినట్లు ఆశాఖ అధికారులు తెలిపారు.
ఒంగోలు(క్రైం), నవంబరు 28: నివర్ తుపాను వల్ల జిల్లాలో విద్యుత్ శా ఖకు రూ.1.13కోట్లు నష్టం వాటిల్లినట్లు ఆశాఖ అధికారులు తెలిపారు. 33 మండలాలో విద్యుత్ సరఫరాకు ఆటకం కలకగా శనివారం సాయత్రానికి పు నరుద్ధంచారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటకం కలిగినా, సమస్యలు ఉన్నా వెంటనే 1912 టోల్ఫ్రీ నంబరు లేక 9440817491, 9440817597 సెల్ నంబర్లకు ఫోన్ చేయాలని ఎస్ఈ శివప్రసాద్రెడ్డి తెలిపారు.