భక్త జన‘సంద్రం’
ABN , First Publish Date - 2021-02-28T06:43:54+05:30 IST
మాఘ పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి.
మాఘ పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. పవిత్ర స్నానాలు ఆచరించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలిరావడంతో విశాఖపట్నం, భీమునిపట్నం, అచ్యుతాపురం మండలం పూడిమడక, రాంబిల్లి మండలం వాడపాలెం, ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం, పాయకరావుపేట మండలం పెంటకోట, రాజవరం, పాల్మన్పేట తీరాలు కిటకిటలాడాయి.