వ్యవసాయ సంస్కరణ బిల్లులకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆందోళన

ABN , First Publish Date - 2020-09-24T21:28:14+05:30 IST

వ్యవసాయ సంస్కరణ బిల్లులకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆందోళన

వ్యవసాయ సంస్కరణ బిల్లులకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆందోళన

చంఢీగఢ్: యూత్ కాంగ్రెస్, ఎల్ఐపీ ర్యాలీలలో హర్యానా పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించారు. వ్యవసాయ సంస్కరణ బిల్లులకు నిరసనగా ఆందోళన చేస్తున్న రైతులు, రాజకీయ నాయకులపై  హర్యానా పోలీసులు నీటి ఫిరంగులను ఉపయోగించారు. పానిపట్‌లోని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను దాటడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు వారిపై నీటి ఫిరంగులను ఉపయోగించారు. అంబాలాలో లోక్ ఇన్సాఫ్ పార్టీ నేతృత్వంలోని మోటార్ సైకిల్ ర్యాలీలో నీటి ఫిరంగులను కూడా ఉపయోగించింది.

Updated Date - 2020-09-24T21:28:14+05:30 IST