మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో దళితుల సింహ గర్జన

ABN , First Publish Date - 2022-07-03T23:17:50+05:30 IST

మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో దళితుల సింహ గర్జన

మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో దళితుల సింహ గర్జన

విశాఖపట్నం: నగరంలో మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో దళితుల సింహ గర్జన ఏర్పాటు చేశారు. ఈ గర్జనకు పలువురు  దళిత మేధావులు దళిత సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ... ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక, దళితులకు న్యాయం జరగకపోగా అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్రం ఇచ్చిన పథకాలు సైతం కోత వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మళ్లించే చేస్తున్నారని, దళితులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 

Updated Date - 2022-07-03T23:17:50+05:30 IST