హరితహారం లక్ష్యం పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-08-19T04:51:01+05:30 IST

హరితహారంలో భాగంగా ఈ నెల 28లోపు

హరితహారం లక్ష్యం పూర్తిచేయాలి
వనంపల్లిలో మొక్కలను పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్‌

కొందుర్గు, ఆగస్టు, 18: హరితహారంలో భాగంగా ఈ నెల 28లోపు 100శాతం మొక్కలను నాటాలని జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్‌ సూచించారు. గురువారం కొందుర్గు, జిల్లేడ్‌ -చౌదర్‌గూడ మండలాల్లో నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు అంజనేయలు, మహేశ్‌బాబు, ఎంపీవో విజయపాల్‌, ఏపీవో వినోద్‌ ఉన్నారు.



Updated Date - 2022-08-19T04:51:01+05:30 IST