ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించిన హరీష్రావు
ABN , First Publish Date - 2021-12-14T22:12:41+05:30 IST
ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించిన హరీష్రావు
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిని మంత్రి హరీష్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రూ.7 కోట్లతో క్యాథ్ లాబ్, సిటీ స్కాన్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు క్యాథ్ ల్యాబ్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఉస్మానియాలో శానిటేషన్ కాంట్రాక్ట్కు త్వరలోనే టెండర్ ప్రకటిస్తామన్నారు. ఉస్మానియాకు ఎన్ఏబీసీ అక్రిడేషన్ కోసం వెళ్తున్నామన్నారు.