పామాయిల్ సాగుకు రైతులు ముందుకు రావాలి: Harish Rao
ABN , First Publish Date - 2022-05-13T22:44:02+05:30 IST
పామాయిల్ తోటలకు సబ్సిడీ కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించామని మంత్రి హరీష్రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
సిద్దిపేట: పామాయిల్ తోటలకు సబ్సిడీ కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించామని మంత్రి హరీష్రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పామాయిల్ సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయో లేదో.. మర్కుర్ మండలానికి బీజేపీ నేతలు వస్తే చూపిస్తామని సవాల్ విసిరారు. భౌగోళికంగా తెలంగాణది 17వ స్థానం, ధాన్యం ఉత్పత్తిలో మొదటిస్థానంలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఇళ్లల్లో ఉంటే తాము ప్రజల కోసం రోడ్ల మీద తిరుగుతున్నామని హరీష్రావు తెలిపారు.