స్వయంగా నేనే ష్యూరిటీ ఇచ్చి...: హరీష్రావు
ABN , First Publish Date - 2021-01-21T22:05:39+05:30 IST
స్వయంగా నేనే ష్యూరిటీ ఇచ్చి...: హరీష్రావు
సిద్దిపేట: కొండ భూదేవి గార్డెన్లో ఆటో క్రెడిట్కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు మంత్రి హరీష్ రావు రుణాలను అందజేశారు. యూనిఫామ్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రూ.50 లక్షల మూలధనంతో సొసైటీ ఏర్పాటు చేసుకున్నామన్నారు. స్వయంగా తానే ష్యూరిటీ ఇచ్చి డీసీసీబీ నుంచి లోన్ తీసుకున్నామని తెలిపారు.