రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి

ABN , First Publish Date - 2021-01-27T06:08:08+05:30 IST

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని టీడీపీ అధికార ప్రతినిధి ప్రసాదుల శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌లు పల్లా శ్రీనివాస్‌, గంధం శ్రీనివాస్‌లు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి
అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

గాజవాక: సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా  రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని  టీడీపీ అధికార ప్రతినిధి ప్రసాదుల శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌లు పల్లా శ్రీనివాస్‌, గంధం శ్రీనివాస్‌లు అన్నారు. బీసీ రోడ్డు కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు.  రాష్ట్రంలో అక్రమాలను నిలదీయాలన్నారు. కార్యక్రమంలో వాసు, అనంత్‌, రమణ, కృష్ణ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-27T06:08:08+05:30 IST