రేపు అమరావతిలో GVL పర్యటన

ABN , First Publish Date - 2022-05-13T18:56:37+05:30 IST

రేపు రాజధాని అమరావతి ప్రాంతంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీయల్ నరసింహారావు పర్యటించనున్నారు.

రేపు అమరావతిలో GVL పర్యటన

అమరావతి: రేపు రాజధాని అమరావతి ప్రాంతంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీయల్ నరసింహారావు(GVL Narasimha rao) పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణ ప్రాంతాలను సందర్శించి, మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న సహకారంపై జీవీఎల్ విచారణ చేయనున్నారు. ఆపై రాజధాని ప్రాంత రైతు జేఏసీ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇప్పటికే పలుమార్లు రాజధాని ప్రాంతంలో పర్యటించాలని జీవీఎల్ నరసింహారావును రాజధాని అమరావతి రైతులు కోరిన విషయం తెలిసిందే. 

Read more