ఆనాడు నేను ఉన్నాను.. నేను విన్నాను... అన్నారు: జీవీఎల్

ABN , First Publish Date - 2022-05-27T20:02:51+05:30 IST

‘ఆనాడు నేను ఉన్నాను.. నేను విన్నాను... అన్నారు.. నేడు నేను మర్చిపోయాను అంటున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.

ఆనాడు నేను ఉన్నాను.. నేను విన్నాను... అన్నారు: జీవీఎల్

అమరావతి : ‘ఆనాడు నేను ఉన్నాను.. నేను విన్నాను... అన్నారు.. నేడు నేను మర్చిపోయాను అంటున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. సీఎం జగన్ సర్కార్ అన్నిరంగాల్లో విఫలమై అరాచకాలకు పాల్పడుతోందన్నారు. సామాజిక న్యాయం పేరుతో మంత్రులు ఊరేగుతున్నారన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా అందులో ఉపన్యాసాలు ఇస్తున్నారని జీవీఎల్ పేర్కొన్నారు. తమ్మినేని రాజకీయాలు చేయాలనుకుంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని జీవీఎల్ పేర్కొన్నారు.



Updated Date - 2022-05-27T20:02:51+05:30 IST