ప్రాణాలు పోస్తున్న గురుగోవింద్ సింగ్ ఫౌండేషన్

ABN , First Publish Date - 2021-05-18T20:33:16+05:30 IST

సకాలంలో ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోతున్నవారు ఎందరో.. డబ్బు, పరపతి ఉన్నా..

ప్రాణాలు పోస్తున్న గురుగోవింద్ సింగ్ ఫౌండేషన్

విజయవాడ: సకాలంలో ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోతున్నవారు ఎందరో.. డబ్బు, పరపతి ఉన్నా.. ఆక్సిజన్ అందక ప్రాణాలు కల్పోయినవారు ఎందరో ఉన్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వాలు కూడా డిమాండ్‌కు తగిన విధంగా ఆక్సిజన్ అందించలేక చేతులెత్తేసిన పరిస్థితి. దీంతో చాలా మంది స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి తమ వంతు బాధ్యతగా ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తూ అనేకమందికి ప్రాణాలు పోస్తున్నారు. విజయవాడలోని గురుగోవింద్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి ప్రాణాలు కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తోంది.

Updated Date - 2021-05-18T20:33:16+05:30 IST