ఏడో టీ20 ప్రపంచకప్‌ బరిలో గప్టిల్‌

ABN , First Publish Date - 2022-09-21T09:27:08+05:30 IST

టీ20 ప్రపంచక్‌పలో పాల్గొనే 15 మంది సభ్యుల న్యూజిలాండ్‌ జట్టును ప్రకటించారు.

ఏడో టీ20 ప్రపంచకప్‌ బరిలో గప్టిల్‌

వెల్లింగ్టన్‌: టీ20 ప్రపంచక్‌పలో పాల్గొనే 15 మంది సభ్యుల న్యూజిలాండ్‌ జట్టును ప్రకటించారు. కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. మార్టిన్‌ గప్టిల్‌ రికా ర్డు స్థాయిలో ఏడో ప్రపంచక్‌పను ఆడబోతున్నాడు. ఫిన్‌ ఆలెన్‌, మైకేల్‌ బ్రేస్‌వెల్‌ తొలిసారిగా మెగా టోర్నీలో ఆడబోతున్నారు. ఫెర్గూసన్‌ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. 

Updated Date - 2022-09-21T09:27:08+05:30 IST