గుంటూరు: పోలీసులు, సీపీఎం కార్యకర్తల మధ్య తోపులాట

ABN , First Publish Date - 2021-04-16T20:00:30+05:30 IST

జిల్లాలోని ముప్పాళ్ళ మండలం చాగంటివారి పాలెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు,

గుంటూరు: పోలీసులు, సీపీఎం కార్యకర్తల మధ్య తోపులాట

గుంటూరు: జిల్లాలోని ముప్పాళ్ళ మండలం చాగంటివారి పాలెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, సీపీఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎన్నికల్లో తమ పార్టీ కార్యకర్త సుందరయ్య పై దాడికి నిరసనగా సీపీఎం ఆధ్యర్యంలో ఆందోళన నిర్వహించారు. దాడి చేసిన నిందితుడు వైసీపీ సర్పంచ్ మోర్తల వెంకటరెడ్డిని అరెస్ట్ చేయాని డిమాండ్ చేశారు. లంకేల కూరపాడుకు   సీపీఎం కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.  

Updated Date - 2021-04-16T20:00:30+05:30 IST