సత్తెనపల్లిలో వైసీపీ వర్గీయుల అరాచకం
ABN , First Publish Date - 2021-09-17T17:01:51+05:30 IST
జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ వర్గీయులు అరాచకానికి తెగబడ్డారు.
గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ వర్గీయులు అరాచకానికి తెగబడ్డారు. శాసనసభ మాజీ స్పీకర్ కోడెల వర్దంతి సభకు వెళ్లారనే అక్కసుతో వైసీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు. టీడీపీ వాళ్ల ఇళ్ల మీదకు వచ్చి కర్రలు, కత్తులతో దాడి వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ క్రమంలో ఆరుగురి టీడీపీ వర్గీయులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.