టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ: జనసేన నేత

ABN , First Publish Date - 2021-03-01T17:15:00+05:30 IST

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్నామని జనసేన పీఏసీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ తెలిపారు.

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ: జనసేన నేత

గుంటూరు: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్నామని జనసేన పీఏసీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వంపై సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. ఇతర జిల్లాల అభ్యర్థులను ఇక్కడ నుండి పోటీ చేయిస్తున్నారని.... ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బెదిరింపులపై కోర్టును ఆశ్రయిస్తామని శ్రీనివాస్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-01T17:15:00+05:30 IST