Gunturలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2021-08-15T16:48:40+05:30 IST

జిల్లాలోని 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Gunturలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

గుంటూరు: జిల్లాలోని 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అటు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఇన్‌చార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగ నాధరాజు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. 

Updated Date - 2021-08-15T16:48:40+05:30 IST