గుంటూరు: దాచేపల్లిలో వడ్డెర కార్మికులపై రాజకీయ వివక్ష

ABN , First Publish Date - 2021-12-01T16:34:16+05:30 IST

గుంటూరు జిల్లా: దాచేపల్లిలో వడ్డెర కార్మికులపై రాజకీయ వివక్ష కొనసాగుతోంది.

గుంటూరు: దాచేపల్లిలో వడ్డెర కార్మికులపై రాజకీయ వివక్ష

గుంటూరు జిల్లా: దాచేపల్లిలో వడ్డెర కార్మికులపై రాజకీయ వివక్ష కొనసాగుతోంది. ఎప్పటి నుంచో క్వారీలలో పని చేసుకుంటున్న వడ్డెరలు ఇటివల దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికలలో టీడీపీకి ఓటు వేశారని వారిపై వైసీపీ నేతలు కక్ష్య కట్టారు. టీడీపీకి ఓటు వేశారని సుమారు 70 వడ్డెర కుటుంబాలను బహిష్కరించారు. దీంతో వడ్డెర కార్మికులు క్వారీ వద్ద ధర్నా చేపట్టారు. క్వారీలలోకి వస్తే చంపిపడేస్తామని మీడియాకు సయితం వైసీపీ నేతలు హెచ్చరించారు. వడ్డెర సొసైటీల పేరుతో వైసీపీ నేతలు క్వారీయింగ్ చేస్తున్నారు.

Updated Date - 2021-12-01T16:34:16+05:30 IST