Guntur జిల్లా: ఆర్మీ ఉద్యోగి suicide

ABN , First Publish Date - 2022-06-12T16:00:16+05:30 IST

దుగ్గిరాలలో ఆర్మీ ఉద్యోగి మెంటా అశోక్ కుమార్ (54) ఆత్మహత్య చేసుకున్నారు.

Guntur జిల్లా: ఆర్మీ ఉద్యోగి suicide

Guntur జిల్లా: దుగ్గిరాలలో ఆర్మీ ఉద్యోగి (Army employee) మెంటా అశోక్ కుమార్ (54) ఆత్మహత్య (suicide) చేసుకున్నారు. ఆయన డెహ్రాడూన్‌లో సుబేదార్‌గా పని చేస్తున్నారు. సెలవులకు ఇంటికి వచ్చిన అశోక్ కుమార్... కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-06-12T16:00:16+05:30 IST