గుంటూరులో 2వేల మద్యం బాటిళ్ల పట్టివేత

ABN , First Publish Date - 2021-07-12T16:27:42+05:30 IST

జిల్లాలో భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. దాచేపల్లి మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రామాపురం గ్రామ...

గుంటూరులో 2వేల మద్యం బాటిళ్ల పట్టివేత

గుంటూరు: జిల్లాలో భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. దాచేపల్లి మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రామాపురం గ్రామ శివారులో నుంచి అక్రమంగా తరలిస్తున్న 2వేల మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి.. వారి వద్దనున్న మూడు కార్లను సీజ్ చేశారు.

Updated Date - 2021-07-12T16:27:42+05:30 IST